Home » Politics
ఆసియా కప్ 2025 షెడ్యూల్ రావడంతో క్రికెట్ ప్రపంచం మళ్లీ జోష్లోకి వచ్చింది. ఈ ప్రకటనతో రాజకీయ వివాదం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హెటిరో సంస్థల అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని
బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ సహా..
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ రాజీనామాతో తర్వాత ఎవరు వస్తారని కొత్త చర్చ మొదలైంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలువురి పేర్లు ఇప్పుడు చర్చలో ఉన్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లక్ష్యంగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు.
ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఆదాయం..
తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
మళ్లీ అదే అరాచకం నిండు ప్రాణాలను తన పర్యటనలు బలి తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని సూచనలు చేస్తున్నా...
కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌ్సకు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.