Home » LATEST NEWS
భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షాలు పలు జర్నలిస్టు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్యుడిలాగా ఆటోలో ప్రయాణించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టిన జగన్ రాష్ట్ర మహిళలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
క్వార్జ్ కుంభకోణంలో కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో మరికొందరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న తరుణంలో..
ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకోవడంతో బలమైన ఆధారం లభించినట్లయింది.
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కలిసి అభివృద్ధి చేసిన నైసార్ (NISAR ) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు.
కుందేలు లాంటి చెవులు, పెద్ద కళ్లు, షార్ప్గా ఉండే పళ్లు.. అన్నీ కలిసి చూడ్డానికి ఓ రాక్షసిలాగా కనిపించే లబూబూ డాల్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పిల్ల రాక్షసి బొమ్మలు ఇటీవల చాలా ట్రెండ్ అయ్యాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్ద వారు కూడా ఈ బొమ్మలను కలెక్ట్ చేస్తున్నారు.
Jagan: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతాననే భయంతో మరో రాజకీయ కుట్రకు జగన్ పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సాక్షిగా జారిగే ఈ కుట్రపై ABN ఎక్సక్లూజివ్ రిపోర్ట్.
ఒకవైపు ఉద్యోగాల్లో కోత. జాబ్ ఉన్నా ఎప్పుడు పోతుందోననే ఒక విధమైన ఆందోళన. మరోవైపు కొత్త అవకాశాలు లేవు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..
BRS: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ రాజకీయ నాయకుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకొని పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలను కోసేస్తున్నారు. టీసీఎస్ 12 వేల మందిని తొలగించింది.
Leopard Spotted: హైదరాబాద్లో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున గోల్కొండ ఇబ్రహీం బాగ్ మిలటరీ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
పోర్టులు గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్లో మొదటి రోజు తెలుగు డయాస్పోరాతో ఆయన సమావేశమయ్యారు.