Home » LATEST NEWS
ప్రస్తుత జీవన శైలిలో అనుకోకుండా వచ్చే ఖర్చులను తీర్చుకునేందుకు అనేక మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. కానీ, ఈ రుణాలు క్రమంగా తీర్చే బదులు, భారంగా మారుతుంటాయి. ఒకటికి మించి లోన్స్ ఉంటే వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఈజీగా తీర్చేందుకు ఏం చేయాలనే (Personal Loan Repayment) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Eye Health: పోషక లోపాల కారణంగా కూడా కంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆహారాల పదార్థాలతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని పోషకాలతో కూడిన ఆహారాలు తినడం వల్ల అవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
విమానం నుంచి బయటపడగానే 'విమానం పేలిపోయింది' అంటూ అరుస్తూ ఆయన బయటకు రావడం వీడియో ఫుటేజ్లో కనిపిస్తోంది. విమానం కుప్పకూలిన తర్వాత రమేష్ దాని నుంచి జంప్ చేయడం, ఆ తర్వాత స్పృహకోల్పోవడం జరిగినట్టు విశ్వేష్ కుమార్ రమేష్ సోదరుడు తెలిపారు.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. లండన్కు వెళ్తున్న ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 242 మంది చనిపోయారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలోని ఎయిర్టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
Operation Rising Lion: ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లడానికి చూస్తోంది. ఇరాన్ దగ్గర ఒక్క అణు బాంబు కూడా లేదు. చాలా ఏళ్ల నుంచి అణు బాంబును తయారు చేయాలని శ్రమిస్తోంది.
Nizamabad News: పుట్టే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ తండ్రి. బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూశాడు. కానీ చివరకు పుట్టిన బిడ్డ గురించి వైద్యులు చెప్పింది తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.
Ahmedabad: ఎయిర్ ఇండియా ప్రమాదం డాక్టర్ కుటుంబాన్ని చిదిమేసింది. లండన్లో స్థిరపడాలనుకుంటున్న డాక్టర్ ప్యామిలీలోని భార్య, భర్త, ముగ్గురు పిల్లలు విమాన ప్రమాదంలో చనిపోయారు. అయితే వారి చివరిసారిగా తీసుకున్న సెల్ఫీ వీడియో...
Ahmedabad: ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డారు. వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడుగా నిలిచారు.
Plane Crash: ఘోర విమాన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రైపదీ ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్ప కూలింది.
CM Chandrababu: రాష్ట్ర ప్రజలు వైసీపీకి 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా మారకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని దానికి సంబంధించిన అన్నీ ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోమన్ రఘువంశీకి జూన్ 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు. అలాగే, మరో నలుగురు నిందితులకు 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించారు.
వరంగల్కు చెందిన కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ మర్చిపోలేని గిఫ్ట్ పంపించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్య ప్రజల పట్ల ప్రధాని మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్ క్షమాపణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్, ఎలాన్మస్క్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
CM Chandrababu: జగన్ పాలన ఐదేళ్లలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి.. సంక్షేమ అజెండాతో అడుగులు వేస్తోంది.
మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో తాను పాల్గొనలేదని జబర్దస్త్ నటుడు రచ్చ రవి అన్నారు. తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దయచేసి ఆ ఇష్యూలో తన పేరు వాడొద్దని విన్నవించుకున్నాడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ల మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయే తప్ప తగ్గటం లేదు.
YS Jagan: రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని, ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. వరి, మిర్చి, పొగాకు పంటలు చూసినా గిట్టుబాటు ధర లేదన్నారు.
Astrology: మేష రాశి వారి భాగ్యంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు. లాభ స్థానంలో రాహువు సంచరిస్తుండడంతో ఈ రాశివారు చేసే కార్యక్రమాల్లో అంటే వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు.
శివాభిషేకం చేస్తున్నపుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అనే విషయంపై వాస్తు శాస్త్ర నిపుణులు మాచిరాజు వేణుగోపాలు వివరించారు. శివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తే ఆయన కటాక్షం ఉంటుందని చెబుతున్నారు.
ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.