Home » Bangladesh
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు (Bangladesh India Relations) కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా పరిణామాలలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇరు దేశాల బంధాన్ని మళ్లీ పెంచే సంకేతంగా మారింది.
Sheikh Hasina Comments: ఈ మేరకు పార్టీ ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆడియో పోస్టు పెట్టారు. యూనస్ తీవ్రవాద గ్రూపుల సాయంతో ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. తన పార్టీ ‘అవామీ లీగ్ పార్టీ’ని నిషేధించడాన్ని ఆమె తప్పుబట్టారు.
బంగ్లాదేశ్లో జాతీయ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ తలొగ్గారు.
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లతో గత ఏడాది బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలు అట్టుడికాయి. పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశం విడిచి పారిపోయిన షేక్ అసీనా భారతదేశంలో తలదాచుకుంటున్నారు.
బంగ్లాదేశ్ జాతిపితగా బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ పేరును తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది.
World Poorest Counries: ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. వీటిలో భారతదేశం పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయా? ఇండియా స్థానమెంతో ఇక్కడ తెలుసుకోండి.
కొత్త సిరీస్, కొత్త డిజైన్తో తీసుకువచ్చిన ఈ నోట్లపై మనుషులు చిత్రాలు ఉండవని, ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుసేన్ ఖాన్ చెప్పారు.
Bangladesh Former PM Sheikh Hasina: ఈ కేసుకు సంబంధించి ట్రిబ్యునల్ 81 మందిని ప్రత్యక్ష సాక్షులుగా నమోదు చేసింది. కాగా, 2024, ఆగస్టు నెలలో షేక్ హసీనా అధికారంలోంచి దిగిపోయింది. నిరసనలు, హింసలు ఎక్కువవటంతో ఆమె అధికారంలోంచి దిగిపోయి.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చేశారు.
యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద 'కొత్త సర్వీసుల చట్టం'పై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మంగళవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది.
భారత్తో దౌత్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్న వేళ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచే విధంగా బంగ్లాదేశ్ మరో నిర్ణయం తీసుకుంది.