Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

ABN, Publish Date - May 15 , 2025 | 11:49 AM

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. రోజుకూ 40 నుంచి 50 వేల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. తెలంగాణ ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులను నడుపనుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు ప్రభాకర్‌ రావు

KTR: అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

Sandeep Kumar: సీఎంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ భేటీ

Read Latest Telangana News And Telugu News

Updated at - May 15 , 2025 | 11:53 AM