Home » TG News
Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్గా రామకృష్ణారావును రేవంత్ ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గుత్తి కోటకు చెందినవారు. ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
వేసవి సీజన్లో లభ్యమయ్యే తాటి ముంజల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల్లో ఎన్నో పోషక విలువలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఆయా కూడళ్లలో వీటిని విక్రయిస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు గాయమైంది. జిమ్లో వర్కౌట్ చేస్తూ గాయపడినట్లు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు.
మానవ సంబంధాలు ఎలా మంటగలిసిపోతున్నాయో ఇక్కడ జరిగిన ఓ సంఘటనే తాజా ఉదహారణ. సోదరుడు వరసయ్యే వ్యక్తే ఓ మహిళను తన కోరిక తీర్చాలని, లేకుంటే యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలాస నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని రవాణా అవుతున్న విషయం బట్టబయలైంది. రూ. 2.5 కోట్ల విలువచేసే 410 కేజీల గంజాయిని పోలీసులు పల్లుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిప్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో నిర్మించి రెండు వంతెనలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కోట్లాది రూపాయలతో ఈ వంతెనలను నిర్మించారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవి అందుబాటులోకి కావడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.
Medchal Fire Accident: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు జరుగు తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్ని ప్రమాదాలు జరుగుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
మన హైదరాబాద్ బాగా డెవలప్ అయింది బాస్.. అన్న సినిమా డైలాగే ఏ ఉద్దేశంతో రాశారోగాని ఇప్పుడు దానిని గుర్తుకు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపక్క మహానగరమైన సిటీలో రెండు రోజులకో హత్య జరుగుతోంది. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే అయినా.. రోజురోజుకూ హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి.
ఓ మహిళ చేసిన పని మహిళా లోకానికే మచ్చను తెచ్చిపెట్టేలా ఉంది. నగరానికి చెందిన ఓ వ్యాపారిని ‘పెళ్లి’తో బురిడీ కొట్టించి రూ. 2 కోట్లను తన ఖాతాలోకి తరలించుకుంది. అనంతరం తన బాయ్ఫ్రెండ్ సాయంతో భర్తను ఇంటినుంచి వెళ్లగొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆ యువకులు కేంద్ర భద్రతా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. దేశ సరిహద్దులో కీలక విధులు నిర్వర్తించే ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ దళంలో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు కానీ, వారి ధ్రువపత్రాల పరిశీలనలో అసలు విషయం బయటపడింది.