Home » ABN Andhrajyothy
ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరీ ఘనంగా పార్టీ ఇస్తుంటారు. ఈ విందులో రకరకాల నాన్వెజ్ ఐటెమ్స్తో పాటూ మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు. అయితే ఈ విందులో మందు బాబులు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
కర్నాటక మండ్య జిల్లా కేఆర్పేట్ తాలూకాకు చెందిన హర్షవర్ధన్ (57) అనే టెక్ వ్యవస్థాపకుడికి భార్య శ్వేత పాణ్యం (44), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇంట్లో ఉన్న హర్షవర్ధన్.. ఉన్నట్టుండి తన భార్య, 14 ఏళ్ల తన కుమారుడిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్యహత్య చేసుకున్నాడు..
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
ఐరన్ బాక్స్ను అంతా దుస్తులను ఇస్త్రీ చేసుకునేందుకు వాడడం మామూలే. అయితే చాలా మంది దీంతో విచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు ఐరన్ బాక్స్పై పాత్ర పెట్టి వంట చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ మహిళ ఐరన్ బాక్స్ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఇద్దరు యువకులు రోడ్డు పక్కన బైకు ఆపుకోని ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నట్లు నటిస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డు పక్కకు చూస్తుంటారు. ఇంతలో ఎదురుగా ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వస్తుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ విశాలమైన రోడ్డులో ఓ బైకర్ తన దారిలో తాను వెళ్తుంటాడు. వైట్ బార్డర్ లైనుకు అవతల వైపు వెళ్తుంటాడు. ఇంతలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు .. బైకర్ను దాటి ముందుకు వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ వివాహ కార్యక్రమంలో దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉంటారు. ఇంతలో అంతా వారిని డాన్స్ చేయాలంటూ మ్యూజిక్ ఆన్ చేస్తారు. దీంతో వరుడు ముందుగా డాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. రెండు, మూడు స్టెప్పులు వేసిన తర్వాత.. వధువును కూడా బలవంతం చేస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని మీకు డౌట్ రావొచ్చు. అయితే అతను వంట చేసే పద్ధతి చూసి అంతా అవాక్కవుతున్నారు..
Venkatavinay: వేంపల్లె శ్రీరామ్నగర్కు చెందిన శ్రీనివాసులు, గంగాదేవి కుమారుడు వలసగారి వెంకటవినయ్. అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదు వుతున్నాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా రాణిస్తున్నాడు. ప్రధానంగా చెస్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులతో పోటీపడి గెలవగలిగే సత్తా తెచ్చుకున్నాడు.