• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!

Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి కోల్‌కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Lionel Messi: మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్

Lionel Messi: మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి నేడు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాడు. ఓ మహిళా అభిమాని మెస్సిని చూడటం కోసం తన హనీమూన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ  ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.

మెస్సి మేనియా.. ‘గోట్’ టూర్ ప్రారంభం

మెస్సి మేనియా.. ‘గోట్’ టూర్ ప్రారంభం

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నాడు. సాయంత్రం సీఎం రేవంత్‌తో కలిసి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాడు.

మెస్సిని చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

మెస్సిని చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

 Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం కోల్‌కతాకి చేరుకున్నారు. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి 70 అడుగులు తన విగ్రహాన్ని మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు.

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్.

Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!

Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అందులో అత్యంత ముఖ్యమైనది.. మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం! అందులో ఒకటి 2017 డిసెంబర్ 13న శ్రీలంకపై 208* పరుగులు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి