Home » Devotional
ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని టీటీడీ చైర్మన్ విమర్శించారు.
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.
శ్రావణ మాసంలో భక్తులు ఆధ్యాత్మికంగా ఉండేందుకు ఆహారపు నియమాలను పాటిస్తారు. అదే సమయంలో వర్షాకాలం కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. అయితే, ఈ మాసంలో ఏమి తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో శ్రావణ మాసంలో ప్రతీరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతీ శుక్రవారం ఇల్లాళ్లు మహాలక్ష్ముల్లా కళకళలాడుతూ... తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారని ప్రమఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. తలపెట్టిన కార్యం నెరవేరుతుందని, ఆందోళన తగ్గి స్థిమితపడతారని తెలుపుతున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదంతా ఎన్నో పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే, సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే ప్రత్యేకమైన పర్వదినం మాస శివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని నిష్ఠతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మాస శివరాత్రి నాడు ఈ మంత్రాలను పఠించే భక్తులకు శివానుగ్రహం దక్కుతుందని అంటారు.
తిరుమల తిరుపతి పాలకమండలి మంగళవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని తెలిపారు.
మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శుభ కార్యాల మాసం కావడంతో.. మహిళలంతా అమ్మవారి దేవాలయాలకు పోటెత్తుతారు. ఈ మాసంలో పర్వదినాలు సైతం అధికంగానే ఉంటాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.