• Home » Bhupalpalle

Bhupalpalle

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

Car Accident: పుష్కరాలకు వెళుతుండగా ప్రమాదం

Car Accident: పుష్కరాలకు వెళుతుండగా ప్రమాదం

సరస్వతీ నది పుష్కరాలకు వెళుతున్న కుటుంబమొకటి.. పుష్కర స్నానం చేసి తిరిగొస్తున్న కుటుంబం మరొకటి! ఇరు కుటుంబాలు ప్రయాణిస్తున్న కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 13 మంది గాయపడ్డారు.

CM Revanth Reddy: కాళేశ్వరానికి మాస్టర్‌ ప్లాన్‌

CM Revanth Reddy: కాళేశ్వరానికి మాస్టర్‌ ప్లాన్‌

దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

 Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.

Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి పుష్కరాలు

Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి పుష్కరాలు

సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.

సరస్వతి నది పుష్కరాల కోసం ప్రత్యేకాధికారులు

సరస్వతి నది పుష్కరాల కోసం ప్రత్యేకాధికారులు

జయశంకర్‌ భూపాలపల్లిజిల్లా పరిధిలో ఈ నెల 15 నుంచి 31 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున ప్రత్యేకాధికారులను నియమించారు.

ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం అడిగారు

ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం అడిగారు

ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తమకు అదనంగా రూ. లక్ష కట్నం ఇవ్వాలని భర్త, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలింత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

NHRC Advisory: గాలివానతో అతలాకుతలం

NHRC Advisory: గాలివానతో అతలాకుతలం

తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్‌హెచ్‌ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Farmers Suicide: ఇద్దరు రైతుల ఆత్మహత్య..

Farmers Suicide: ఇద్దరు రైతుల ఆత్మహత్య..

పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

Bhupalpally: చిన్నారిపై వీధి కుక్కల దాడి

Bhupalpally: చిన్నారిపై వీధి కుక్కల దాడి

భూపాలపల్లి జిల్లా జడల్‌పేటలో వీధి కుక్కల దాడికి బాలిక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి