• Home » Devotees

Devotees

శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు ఆదాయం

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మల్లన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.

కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పిడకల సమరం.. దీని ప్రత్యేకత తెలుసా.?

కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పిడకల సమరం.. దీని ప్రత్యేకత తెలుసా.?

కర్నూలు జిల్లాలోని కైరుప్పల గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ నిర్వహించే వీరభద్రస్వామి - కాళికాదేవి వివాహ మహోత్సవం సందర్భంగా జరిగే ‘పిడకల సమరం’ ఈరోజు అత్యంత హోరాహోరీగా సాగింది.

కొండగట్టును అభివృద్ధి చేస్తాం:  బండి సంజయ్

కొండగట్టును అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్

కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వైభవంగా కనకదుర్గమ్మ మహా కుంభాభిషేకం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

వైభవంగా కనకదుర్గమ్మ మహా కుంభాభిషేకం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

శాసనమండలిలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పట్టుకున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం: చిన జీయర్ స్వామి

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం: చిన జీయర్ స్వామి

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు..

 నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు: బీఆర్ నాయుడు

నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు: బీఆర్ నాయుడు

శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి