Home » Telugu News
వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.
తిరుపతి జిల్లాలో కారు ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు తప్పించుకున్నారు. కారు నుంచి మంటలు చెలరేగే లోపే వాహనాన్ని దిగేసి పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కాయి.
నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
రాజధాని అమరావతి ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం తెలపడంతో సందడి మెుదలైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందించారు.
పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేయడం, సమావేశాలు నిర్వహించడం, పార్టీ గత చరిత్రపై ఉపన్యాసాలు ఇవ్వడం అనవాయితీగా మారింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా..
భారతీయ రైల్వే టిక్కెట్ రద్దు, రీఫండ్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం, ఖాళీగా ఉండే సీట్లను ఇతరులకు కేటాయించే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.
ఇరాన్పై యుద్ధంలో పాల్గొనడానికి, హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు రావాలన్న విజ్ఞప్తికి నిరాకరించిన నాటో, ఇతర యూ రప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మండిపడ్డారు.
దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి తొలి దశ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది.