Home » Telugu News
అత్యంత ఆసక్తిగా సాగుతున్న ఐదో టెస్టులో ఫలితం తేలడం ఖాయమైంది. ఈ ఆఖరి మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్కు బ్యాటర్లు అండగా నిలిచారు. ఫలితంగా టీమిండియా...
మాజీ షట్లర్ పారుపల్లి కశ్య్పతో దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇటీవలే ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ యూటర్న్ తీసుకుంది. భర్త కశ్యప్ నుంచి...
తన పవర్ హిట్టింగ్తో ఒకే ఓవర్లో అత్యధికంగా 45 పరుగులు రాబట్టి అఫ్ఘానిస్థాన్ మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఘనీ (43 బంతుల్లో 11 ఫోర్లు, 17 సిక్స్లతో 153 నాటౌట్) ప్రపంచ రికార్డు...
మహిళల 100 మీటర్ల డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ షకేరి రిచర్డ్సన్ గృహ హింస కేసులో అరెస్టయింది. గత ఆదివారం సియాటెల్ విమానాశ్రయంలో...
మూడో రోజు ఆటలో భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సందడి చేశాడు. ఆట ఆరంభమైన కాసేపటికే తను సాధారణ ప్రేక్షకుడి మాదిరి మొబైల్లో టిక్కెట్ను...
ఆసియా కప్ టీ20 టోర్నీ వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శనివారం ప్రకటించింది. సెప్టెంబరు తొమ్మిది నుంచి 28 వరకు దుబాయ్, అబుధాబి వేదికలుగా...
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రైవేటు క్రికెట్ లీగుల్లో ‘పాకిస్థాన్’ దేశం పేరును వాడటంపై నిషేధం విధించింది...
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఉద్యోగం పోవడం, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఆకస్మికంగా ఆదాయం పడిపోవడం వంటి ఈతి బాధలు ఇప్పుడు సాధారణమై పోయాయి. అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో ఇవి...
మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్లు వాడుతున్నారా..? ఈ యాప్ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలను వినియోగించుకుంటున్నారా....
ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 7న ప్రారంభమై 11న ముగియనుంది. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ...