• Home » Telangana

Telangana

Kodangal Temple: టీటీడీకి అనుసంధానంగా రూ.100 కోట్లతో కొడంగల్‌ ఆలయ అభివృద్ధి

Kodangal Temple: టీటీడీకి అనుసంధానంగా రూ.100 కోట్లతో కొడంగల్‌ ఆలయ అభివృద్ధి

టీటీడీకి అనుసంధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం కొడంగల్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ అన్నారు.

US Jail: అమెరికా జైలులో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

US Jail: అమెరికా జైలులో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

అమెరికాలోని జైలులో తెలంగాణ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల కేసులో 35 ఏళ్ల జైలుశిక్షపడిన ఆయన ఆందోళనతో జైలులోనే ఉరివేసుకున్నారు.

DCP Shilpavalli: మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు

DCP Shilpavalli: మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు

ధర్మ పరిరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేవారిపై, విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి హెచ్చరించారు.

Seethakka: 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

Seethakka: 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

సరైన సమయానికి హాజరు కాకుండా, పాత ఫొటోలే ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు.

Pocharam Srinivas Reddy; సుప్రీం తీర్పుపై ఏం చేద్దాం?

Pocharam Srinivas Reddy; సుప్రీం తీర్పుపై ఏం చేద్దాం?

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించారు.

Sports Development: క్రీడల అభివృద్ధికి..  9 ఒప్పందాలు

Sports Development: క్రీడల అభివృద్ధికి.. 9 ఒప్పందాలు

రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తొమ్మిది కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతోపాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది.

CM Revanth Reddy: 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా?

CM Revanth Reddy: 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా?

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండినవారు కుర్చీ వదలాలన్న ఆర్‌ఎ్‌సఎస్‌ నిబంధన మోదీకి వర్తించదా? అని ప్రశ్నించారు.

Gurukula Schools: గురుకులాల్లో నిత్యావసరాల సరఫరా, క్యాటరింగ్‌కు టెండర్లు

Gurukula Schools: గురుకులాల్లో నిత్యావసరాల సరఫరా, క్యాటరింగ్‌కు టెండర్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన నిత్యావసరాల సరఫరా, క్యాటరింగ్‌ కాంట్రాక్టులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు నోటిఫికేషన్‌ ఇటీవల జారీ అవ్వగా ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

BJP: బీజేపీని బద్నాం చేయడానికి కుట్ర

BJP: బీజేపీని బద్నాం చేయడానికి కుట్ర

బీజేపీని బద్నాం చేయడానికే సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళుతున్నారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు.

Mallu Bhatti Vikramarka: సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే బనకచర్ల ఆగింది: భట్టి

Mallu Bhatti Vikramarka: సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే బనకచర్ల ఆగింది: భట్టి

సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదన ఆగిపోయిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి