• Home » kaleshwaram

kaleshwaram

Kavitha KCR: కవితను పలకరించని కేసీఆర్‌!

Kavitha KCR: కవితను పలకరించని కేసీఆర్‌!

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు కవిత వెళ్లగా..

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్

కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.

ACB Raids: తెలంగాణలో సంచలనం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్

ACB Raids: తెలంగాణలో సంచలనం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్

తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్‌కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Kaleshwaram Effects: కాళేశ్వరం కొట్టిన దెబ్బ.. ఆనాటి కథలు.. ఈటలపై తుమ్మల ఫైర్

Kaleshwaram Effects: కాళేశ్వరం కొట్టిన దెబ్బ.. ఆనాటి కథలు.. ఈటలపై తుమ్మల ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి. ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఈటల మాటలపై తుమ్మల మండిపడ్డారు.

Kaleshwaram Commission: ముగిసిన ఈటల విచారణ..

Kaleshwaram Commission: ముగిసిన ఈటల విచారణ..

కాళేశ్వరం విషయంలో క్యాబినెట్ నిర్ణయాల మేరకే అమలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పారు.

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం

కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

Etala Rajender: కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

Etala Rajender: కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ జూన్‌ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్‌ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు.

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతీ పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి.

Kaleshwaram: 8వ రోజు లక్ష మంది పుష్కర స్నానం!

Kaleshwaram: 8వ రోజు లక్ష మంది పుష్కర స్నానం!

కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎనిమిదో రోజు, గురువారం దాదాపు లక్ష మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించినట్లు అధికారుల అంచనా.

తాజా వార్తలు

మరిన్ని చదవండి