• Home » Latest News

Latest News

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ  ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.

Sneezing Health Reasons: అసలు తుమ్ములు ఎందుకు వస్తాయి.. కారణాలు ఏంటో తెలుసా?

Sneezing Health Reasons: అసలు తుమ్ములు ఎందుకు వస్తాయి.. కారణాలు ఏంటో తెలుసా?

శీతాకాలంలో చాలా మంది తరచుగా తుమ్ముతుంటారు. అయితే, అసలు ఈ తుమ్ములు ఎందుకు వస్తాయి? దీనికి గల కారణాలు ఏంటి? శరీరం ఏం సంకేతాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మెస్సిని చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

మెస్సిని చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Mistakes While Eating: భోజనం చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ తప్పు అస్సలు చేయకండి.!

Mistakes While Eating: భోజనం చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ తప్పు అస్సలు చేయకండి.!

ఆరోగ్యకరమైన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆహారం తినే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజనం చేసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు.

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్.

 Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రభాకర్‌రావు కీలకంగా ఉన్నారు. ఆయనను విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Pemmasani Chandrasekhar: రైతుల ఇష్యూపై  కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ

Pemmasani Chandrasekhar: రైతుల ఇష్యూపై కేంద్రమంత్రి పెమ్మసాని క్లారిటీ

అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. . అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్ని సూచనలు చేశానని ప్రస్తావించారు.

BREAKING: రేపు రెండోవిడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్

BREAKING: రేపు రెండోవిడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి