• Home » Latest News

Latest News

Nara Lokesh: సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా?

Nara Lokesh: సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా?

తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

Chandrababu Naidu: జీరో కరెప్షన్ ఏపీ లక్ష్యం.. 10 ప్రధాన ప్రజా సమస్యలపై ఫోకస్

ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై తక్షణ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

SBI Home Loans: వావ్, హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ.. జూన్ 15 నుంచి అమలు

SBI Home Loans: వావ్, హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ.. జూన్ 15 నుంచి అమలు

హోం లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో జూన్ 15, 2025 నుంచి హోమ్ లోన్ (SBI Home Loans) వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు తెలిపింది.

Anitha: లోకేశ్ ఛాలెంజ్‌ స్వీకరించే దమ్ము జగన్‍కు లేదా?: హోంమంత్రి అనిత..

Anitha: లోకేశ్ ఛాలెంజ్‌ స్వీకరించే దమ్ము జగన్‍కు లేదా?: హోంమంత్రి అనిత..

రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు కాబట్టే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని హోంమంత్రి అనిత మండిపడ్డారు. పోలీసులు, మహిళలపై రాళ్లు విసిరితే తమకు బీపీలు రావా? అంటూ వైసీపీ నేతలను హోంమంత్రి ప్రశ్నించారు.

మొదటి గద్దర్ అవార్డు ఎవరికో తెలుసా..?

మొదటి గద్దర్ అవార్డు ఎవరికో తెలుసా..?

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం సాయంత్రం ప్రారంభమైంది.

TGFA: అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం..

TGFA: అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం..

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Chevireddy Bhaskar Reddy: పోలీస్ అధికారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులు..

Chevireddy Bhaskar Reddy: పోలీస్ అధికారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులు..

వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Air India Crash DNA: అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..

Air India Crash DNA: అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..

అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ బాధితుల మృతదేహాలను గుర్తించడంలో DNA పరీక్షల (Air India Crash DNA) ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

Breaking News: డీఎస్సీ పరీక్షలు వాయిదా

Breaking News: డీఎస్సీ పరీక్షలు వాయిదా

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Madhya Pradesh: ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

Madhya Pradesh: ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృత్యువాత పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి