Home » Yemen
Migrant Boat Capsize: సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది.
కేరళ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) మరణశిక్ష విషయంలో యెమెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ దౌత్యం, గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ అహ్మద్ సహా అనేక మంది మత పెద్దలు చేసిన చర్చలు ఫలించాయి. యెమెన్ అధికారులు ఉరిశిక్ష రద్దుకు అంగీకరించినట్లు సున్నీ లీడర్ ఏపీ అబూబకర్ కార్యాలయం ప్రకటించింది.
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అవాస్తవమంటూ తోసిపుచ్చింది.
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
యెమెన్లో మరణ శిక్ష పడ్డ కేరళ నర్సు విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇది చాలా సున్నితమైన అంశమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్కు చెందిన మృతుడు తలాల్ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ స్పష్టం చేశారు.
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం మరణశిక్ష అమలు వాయిదా పడిన మరుసటి రోజే మృతుడి సోదరుడు బాంబు పేల్చాడు. మేము నిమిషను క్షమించం. మాకు బ్లడ్ మనీ వద్దు. న్యాయమే కావాలని స్పష్టం చేశారు.
యెమన్ దేశంలో ఉరిశిక్షకు గురైన కేరళకు చెందిన నిమిష ప్రియ కేసే మొదటిదా అంటే.. కాదు! అయితే, విదేశాల్లో ఇంతవరకూ ఎంతమంది భారతీయులు ఉరిశిక్షకు గురయ్యారు? ఎంతమంది జైళ్లలో మగ్గుతున్నారు అనే విషయాలను కేంద్రం బయటపెట్టింది.
Nimisha Priya Case: ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం.. హతుడి కుటుంబానికి చెప్పిందట.
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ 38 ను కాపాడేందుకు హత్యాపరిహార ధనం