Home » Punjab Kings
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు అదరగొట్టాడు. అతడి సారథ్యంలో ఇంకో జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఐపీఎల్ ట్రోఫీ మిస్ అయిన అయ్యర్.. ఈసారి మాత్రం కప్ వదలొద్దనే కసితో కనిపిస్తున్నాడు.
ఐపీఎల్-2025లో ఫైనల్కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింగిల్ హ్యాండ్తో టీమ్ను విజయతీరాలకు చేర్చాడు. అయినా అతడు సంతోషంగా లేడు.
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ రిజల్ట్తో మరో ఫైనలిస్ట్ ఎవరో తేలుతుంది. కాబట్టి ఎవరు నెగ్గుతారా.. అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
పంజాబ్ కింగ్స్ ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉంది. తొలి కప్పు వేటలో ఉన్న టీమ్ను బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆ ఇబ్బందుల్ని తీర్చేందుకు స్పిన్ మాంత్రికుడు వచ్చేస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా ఫైనల్కు దూసుకెళ్లాలని చూస్తున్నాయి. దీంతో ఇవాళ రాత్రి రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.
పంజాబ్-ముంబై జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్కు చేరుకుంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాల్సిందేనని అటు అయ్యర్ సేన, ఇటు ఎంఐ వీరులు పట్టుదలతో ఉన్నారు.
ఐపీఎల్ 2025లో నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ (PBKS vs MI Qualifier 2) జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఉత్కంఠగా కొనసాగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది, వెదర్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
పంజాబ్ కింగ్స్ను చిత్తు చేస్తుందని అనుకుంటే.. ఆ జట్టు చేతుల్లో దారుణంగా ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. ఏకంగా 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన.
ఐపీఎల్ 2025 సీజన్ 18 రసవత్తరంగా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో మళ్లీ వార్తల్లోకెక్కింది. 69వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై 7 వికెట్ల తేడాతో గెలిచి టాప్ 2 రేసులో నిలిచింది. ఇదే సమయంలో ఓడిన ముంబై జట్టు టాప్ 2 రేసులో నిలవాలంటే ఎన్ని మ్యాచులు గెలవాలి, అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ మ్యాచుల్లో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా. గెలుపోటములతో సంబంధం లేకుండా తన జట్టుకు ఆమె మద్దతుగా నిలుస్తుంది. పంజాబ్ ఆటగాళ్లను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఇతర జట్ల అభిమానులు కూడా ఇష్టపడతారు. అలాంటి ప్రీతి జింటా ఇప్పుడు కోర్టుకెక్కింది. అదీ ఐపీఎల్ విషయంలోనే కావడం గమనార్హం.