Home » Nitish Kumar
బిహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అనేక విషయాలపై ప్రసంగించారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది క్రితం ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఖర్గే నిలదీశారు. 2015 ఆగస్టు 15న బీహార్కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారని, ఆ సంగతేమిటని నితీష్ కుమార్ను రాష్ట్ర ప్రజలు నిలదీయలని పేర్కొన్నారు.
నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్నెస్తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.
Bihar Assembly Elections: రాజకీయాలకు క్రీడలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది స్పోర్ట్ స్టార్ట్స్ పాలిటిక్స్లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయల కోసం క్రీడల్ని వాడుకోవడం, పొత్తులపై స్పష్టత ఇచ్చేందుకు పాలిటిక్స్ను యూజ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది బిహార్లో చోటుచేసుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
చౌబే తరహాలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నితీష్ కుమర్ ఉపరాష్ట్రపతి కావాలనేది తన కోరక అని సుశీల్ కుమార్ మోదీ వంటి పలువురు బీజేపీ నేతలు చెప్పారు. రాజ్యాంగ ఉన్నత పదవికి తన పేరు పరిశీలించ లేదని నితీష్ 2022లో ఎన్డీయేను విడిచిపెట్టారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేయగా, బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా ఆరోపిస్తూ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.
నితీష్ ఆరోగ్యం బాగోలేదని, మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ కోల్పోయారని విపక్ష ఆర్జేడీ సహా పలువురు కీలక నేతలు ఇటీవల పదేపదే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆసక్తికరంగా నితీష్ మానసిక పరిస్థితిని అమిత్షా అదివారంనాడు జరిగిన కార్యక్రమంలో గుర్తించినట్టు చెబుతున్నారు.
బిజెపి నుంచి మరోసారి దూరం కావడం పగఫెళ్లా అని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అమిత్షాకు హామీ ఇచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్షా, నితీశ్ కుమార్ కలిసి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు
నితీష్ కుమార్ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకునే పరిస్థితిలో లేరని, కనీసం తన కౌన్సిల్లో మంత్రుల పేర్లు కూడా ఆయన చెప్పలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు.