Home » National
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్గా తీసుకుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతున్నా.. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు.
భారతదేశం ఇటీవల అనేక సవాళ్లను ఎదుర్కొంది. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుండి కుంభమేళ వరకు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే, విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకున్నప్పుడు అందులో కూర్చున్న ప్రయాణికుడు ఆకాష్ వత్స ఒక వీడియో తీశాడు. అనంతరం, ఈ విమానం నుండి దిగిపోయాడు. అయితే, విమాన ప్రమాదాన్ని ఆకాష్ ముందుగానే గుర్తించాడా?
NEET UG 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ స్కోర్కార్డ్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Ahmedabad Plane Crash: అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించిన సోనమ్ తర్వాత పెద్ద స్కెచ్ వేసింది. తాను కూడా చనిపోయినట్టు నమ్మించడానికి మరో మహిళను చంపి..
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. లండన్కు వెళ్తున్న ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 242 మంది చనిపోయారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..