Home » National
హిందువులకు ఎంతో పవిత్రమైన యాత్ర చార్ ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాలలోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు పవిత్ర క్షేత్రాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. చార్ ధామ్ యాత్ర రేపు ప్రారంభం కావడంతో ఆ యాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
PoK Terror Launch Pads: పీవోకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీవోకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ను లేకుండా చేస్తోంది.
Rahul letter to PM: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన పహల్గామ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వర్రెడ్డి, సినీనటుడు నందమూరి బాలకృష్ణతో సహా 71 మందికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు.
మావోయిస్టు నేత ఆజాద్పై కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒడిసాలో 37 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.
పహల్గాములో జరిగిన ఉగ్ర దాడిపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చడానికి తన వద్ద మాటలు లేవని, దాడిని రాజకీయం చేయాలనుకోలేదని అన్నారు.
పహల్గాములో జరిగిన ఉగ్రదాడి తరువాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాదుల కోసం సాగుతున్న వేట తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు.