Home » National
తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..
బిహార్లో చేపట్టిన ఓటర్ల రీ సర్వేపై విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. రీ సర్వే అనంతరం శుక్రవారం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును తీసేశారని ఆరోపించారు.
వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలో అధికార బీజేపీ బలం మరింత పెరిగింది.
సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్ దూకుడుకు దీటుగా బదులిచ్చేందుకు మన దేశం సిద్ధమైంది. భారత్ వస్తువులపై 25ు సుంకాలు వేసిన అమెరికా నుంచి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది.
మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భాగవత్, బీజేపీ నేత రామ్ మాధవ్ పేర్లు చెప్పాలని తనను ఏటీఎస్ అధికారులు హింసించారని...
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక.. అమెరికా నుంచి 1,703 మంది భారతీయులను బహిష్కరించారు. వీరంతా అక్రమంగా అమెరికాలో...
పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు గత గురువారంనాడిచ్చిన తీర్పులో ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కల్నర్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్, మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
మీకు ప్రయాణాలంటే ఇష్టమా? మీరు పలు దేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? వీసాలు దొరకవేమో అని అనుమానపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ బంపరాఫర్. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అట్లీస్ సంస్థ శుభవార్త తెలిపింది.
ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా నిర్వహించిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలను లూప్ నుంచి దూరంగా ఉంచి, పేద, అట్టడుగు ఓటర్లను టార్గెట్ చేసుకుని సామూహికంగా తొలగించిందన్నారు.