• Home » Maoist Encounter

Maoist Encounter

AP DGP Harish Kumar Gupta: లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

AP DGP Harish Kumar Gupta: లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌‌లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటి‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.

Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్‌ కాల్చివేత

Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్‌ కాల్చివేత

అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీస్‌‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మఢ్‌ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

హైదరాబాద్‌, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది.

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.

Bijapur Encounter: మరోసారి కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

Bijapur Encounter: మరోసారి కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

Encounter: కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

Encounter: కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది.

Maoist Revenge: టార్గెట్‌ ఇన్ఫార్మర్‌

Maoist Revenge: టార్గెట్‌ ఇన్ఫార్మర్‌

దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు..! ‘ఆపరేషన్‌ కగార్‌’తో చతికిలపడి.. నక్సలిజం, ఆ తర్వాత మావోయిజం చరిత్రలోనే ఎన్‌కౌంటర్‌లో ప్రధాన కార్యదర్శి(నంబాల కేశవరావు)ని కోల్పోవడానికి కారకులైన ఇన్ఫార్మర్లపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

Amit Shah: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, లేబొరేటరీకి శంకుస్థాపన

Amit Shah: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, లేబొరేటరీకి శంకుస్థాపన

అమిత్ షా ఈ ఉదయం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు శంకుస్థాపన చేశారు. రేపు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ అధికారులతో నక్సలిజంపై..

ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు

ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ అలియాస్‌ ఉదయ్‌ అంత్యక్రియలు సొంతూరిలో అభిమానులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.

నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్‌ బంద్‌

నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్‌ బంద్‌

మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్‌, భాస్కర్‌ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి