Home » KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు.
పరిపాలన చేతకాని సీఎం రేవంత్రెడ్డి ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్లా నాటకాలాడుతున్నారని, హామీలు అమలు చేయలేక ప్రజలదృష్టిని మళ్లించేందుకే పూటకోవిధంగా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులిచ్చింది.
ఫార్ములా-ఈ కారు కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ రెండు వేర్వేరు కేసుల్లో విచారణను హైకోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకీ ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే..
'నేను నగదు బ్యాగ్లతో దొరికిన దొంగను కాదు.. న్యాయమూర్తి, మీడియా సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షలో పాల్గొందాం.. వచ్చే ధైర్యం రేవంత్కు ఉందా?' అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. పదే పదే విచారణలతో ప్రజాధనం ఎందుకు వృథా చేస్తారంటూ ప్రశ్నించారు.
KTR ACB Notice: మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.
కేటీఆర్ అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. త్వరలో అంబులెన్స్ల స్కాం వెలుగులోకి రాబోతోందని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం
కేటీఆర్ భాషను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. అమెరికాలో చదివి, ఉద్యోగం చేసి వచ్చిన కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సైతం సిగ్గుపడతారన్నారు.