• Home » Karnataka News

Karnataka News

RCB: బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం

RCB: బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్టు కర్ణాటక ప్రభుత్వం తాజాగా పేర్కొంది.

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్ణాటక అత్యాచార కేసులో నిందితులను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన నిందితులు భారీ ఊరేగింపు నిర్వహించడంతో వారిని మళ్లీ అరెస్టు చేశారు.

Groom Dies of Heart Attack: షాకింగ్.. తాళికట్టిన కొన్ని నిమిషాలకే హార్ట్‌ఎటాక్‌తో వరుడి మృతి

Groom Dies of Heart Attack: షాకింగ్.. తాళికట్టిన కొన్ని నిమిషాలకే హార్ట్‌ఎటాక్‌తో వరుడి మృతి

కర్ణాటకలో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. పెళ్లి వేడుకల్లో ఓ వరుడు హార్ట్‌‌ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకే మరణించాడు.

Karnataka Teacher Stabbed: క్రికెట్ బంతి కోసం వచ్చి ఇంటి యజమానితో యువకుడి ఘర్షణ.. కత్తితో దాడి

Karnataka Teacher Stabbed: క్రికెట్ బంతి కోసం వచ్చి ఇంటి యజమానితో యువకుడి ఘర్షణ.. కత్తితో దాడి

క్రికెట్ బంతి పడిపోయిందంటూ ఓ టీచర్ ఇంటికొచ్చిన యువకుడు అతడితో ఘర్షణ పడి కత్తితో దాడి చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

Murder Case: అందుకోసం మర్డర్ చేశాడు సరే.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడు..

Murder Case: అందుకోసం మర్డర్ చేశాడు సరే.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడు..

Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.

Mangaluru: మంగళూరులో హై అలర్ట్.. ఎందుకంటే..

Mangaluru: మంగళూరులో హై అలర్ట్.. ఎందుకంటే..

Mangaluru on High Alert: మంగళూరులో సుహాస్ శెట్టి అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు మంది వ్యక్తులు నడి రోడ్డుపై అతడ్ని వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. దీంతో అధికారులు సిటీలో హై అలర్ట్ ప్రకటించారు.

Karnataka Home Minister: బెంగళూరులో పాకిస్థానీయులను గుర్తిస్తాం

Karnataka Home Minister: బెంగళూరులో పాకిస్థానీయులను గుర్తిస్తాం

బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్‌ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.

MP: ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు..

MP: ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు..

మైసూరు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్‌నాయక్‌ స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్‌ నాయక్‌, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.

ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్‌ ఓకే

ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్‌ ఓకే

షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో

తాజా వార్తలు

మరిన్ని చదవండి