Home » Health Latest news
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
రూట్ కెనాల్ చికిత్సతో దంతాల ఆరోగ్యమే కాకుండా డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
నూడుల్స్.. చాలా మంది లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతోనే రెడీ అయ్యే ఈ నూడుల్స్ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇందులో ఆరోగ్యకమైన పోషకాలకంటే..
అక్రోమెగలీ కారణంగా చేతులు, కాళ్లు పెద్దవైపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. జీవిత కాలం 10 సంవత్సరాలు తగ్గిపోతుంది.
కాఫీ తాగితే ఉత్సాహం వస్తుందని భావించినా, కొందరిలో మాత్రం నిద్రమత్తు మరింత పెరుగుతుంది. కెఫీన్ ప్రభావం తగ్గిన తర్వాత అడినోసిన్ పెరగడం, షుగర్ లెవెల్స్ మార్పులు వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల దృష్ట్యా మన శరీరానికి రోగనిరోధక శక్తి (Immunity) బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే మనం ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలం.
తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సరైన పోష్టికాహారం తీసుకోవటం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రాగి జావ తాగటం ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది.
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సిన్ను ప్రాథమిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలరోజులపాటు దీక్షలో ఉంటారు. తెల్లవారుజామున సహర్కు ముందు ఆహారం తీసుకుంటే మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోరు.
ఇటీవలి కాలంలో మద్యం సేవించని వారిలో కూడా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి అరికట్టడ అవసరం. కాలేయ సమస్యల లక్షణాలు ప్రారంభ దశలో స్వల్పంగా మాత్రమే కనిపిస్తాయి. దీని కారణంగా..