Home » CSK
ఆర్సీబీ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్-2025 టైటిల్ను గెలుచుకున్న కోహ్లీ టీమ్.. ఇప్పుడు సీఎస్కేను దాటేసి మరో రేర్ ఫీట్ నమోదు చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
సంజూ శాంసన్.. సీఎస్కే జట్టు ఇప్పుడు ఇతడి పేరే జపిస్తోందని తెలుస్తోంది. శాంసన్ రాక కోసం ఎల్లో ఆర్మీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ దుమ్మురేపాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సత్తా చాటాడు. ఎవరా స్టార్.. అతడు అందుకున్న అరుదైన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఒకే ఒక్క గెలుపుతో పాయింట్స్ టేబుల్ను షేక్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ టైటాన్స్ ఆశల్ని ఆవిరి చేసింది మాహీ టీమ్. ఇతర జట్లకు బంపర్ చాన్స్ ఇచ్చింది. దీని గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లతో ఆటాడుకున్నారు సీఎస్కే బ్యాటర్లు. ఏకంగా 200కి పైగా స్కోరు బాదేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో అతడు విధ్వంసం సృష్టించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో పరాజయం పాలైన సీఎస్కే పాయింట్స్ టేబుల్లో చివరి స్థానానికి చేరింది. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాజస్థాన్తో మ్యాచ్లో చెలరేగిపోయాడు సీఎస్కే ఓపెనర్ ఆయుష్ మాత్రే. అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరిగా ఆడిన మాత్రే.. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులను ఓ ఆటాడుకున్నాడు.
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ షురూ అయింది. నామమాత్రంగా మారిన ఈ పోరులో టాస్ నెగ్గాడు రాజస్థాన్ సారథి సంజూ శాంసన్. మరి.. అతడేం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
చెన్నై-రాజస్థాన్ నడుమ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్లో ఆఖరున ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్లో నెగ్గితే ఊపిరి పీల్చుకుంటాయి. మరి.. రెండు జట్లలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..