Home » Bihar
Kids Stealing Nuts Bolts: జూన్ 11వ తేదీన 422 కోట్లతో నిర్మితమైన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం అయింది. జూన్ 13వ తేదీన ఆ ఫ్లై ఓవర్ మీదకు ఐదుగురు పిల్లలు వెళ్లారు. వారంతా కలిసి ఫ్లైఓవర్కు సంబంధించిన నట్లు, బోల్ట్లు తీయటం మొదలెట్టారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. కేంద్ర రాజకీయాల్లో కొనసాగడంపై మాట్లాడుతూ, ఎక్కువ కాలం కేంద్ర రాజకీయాల్లో కొనసాగుతానని తాను అనుకోవడం లేదన్నారు.
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.
అశోక్ చౌదరి తన కుమార్తెకు లోక్సభ సీటు సంపాదించేందుకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు డబ్బులు ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్ ఆరోపించినట్టు తెలుస్తోంది.
చిరాగ్ పాశ్వాన్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర బిహార్ ఇన్ఛార్జ్, జాముయి ఎంపీ అరుణ్ భారతి ఆదివారం నాడు ఒక ట్వీట్లో కోరారు.
తేజ్ ప్రతాప్ తన పోస్ట్లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనకు తల్లిదండ్రులే సర్వస్వమని తెలియజేశారు.
బిహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అనేక విషయాలపై ప్రసంగించారు.
రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.
తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, ఆయనపై ఇతర వివాదాలు కూడా ఉండటంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.