Home » Aviation Minister
పైలట్ల తప్పిదం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందంటూ పశ్చిమ దేశాల
జూన్ 12న జరిగిన ఘోర దుర్ఘటనపై వెస్ట్రన్ మీడియా ముఖ్యంగా పైలట్ల తప్పదమే కారణమన్న విధంగా కథనాలు వెలువరించింది. రెండు ఇంజన్లకూ వెళ్లే ఇంధనాన్ని కంట్రోల్ చేసే స్విచ్లను కెప్టెన్ ఆపేసినట్టు ఒక యూఎస్ అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రస్తుతం వచ్చింది ప్రాథమిక నివేదిక మాత్రమేనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డాటా రికార్డర్తో ఉన్న బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి మురళీధర్ మోహోల్ ధ్రువీకరించారు. అది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధీనంలో ఉందని తెలిపారు.
ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ హయాంలో వెనక్కి తీసుకున్న 500 ఎకరాలను మళ్లీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి తగిన స్థలం పూర్తిగా సిద్ధమవుతుంది.
నాపై మోదీ, చంద్రబాబు, ప్రజల నిఘా ఉంది కాబట్టే పని తీరు మెరుగుపరుచుకుంటున్నాను అని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.
విజయవాడ ఎయిర్పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కేంద్ర మంత్రులను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు