• Home » Women News

Women News

 APSRTC: ఇక ఈవీ బస్సులే

APSRTC: ఇక ఈవీ బస్సులే

ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ర్టిక్‌ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

 Kurnool: పోస్టాఫీసులకు పోటెత్తిన తల్లులు

Kurnool: పోస్టాఫీసులకు పోటెత్తిన తల్లులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లివందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నగదు విత్‌డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు.

Vijayawada:పెళ్లయిన ఆమెకు మళ్లీ పెళ్లి

Vijayawada:పెళ్లయిన ఆమెకు మళ్లీ పెళ్లి

ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...

AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు

AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇద్దరు పిల్లల పరిమితిని తొలగిస్తూ, ఎక్కువ పిల్లలకు కూడా ఈ లీవ్ వర్తించేలా జీవో సవరణ చేసింది,

AP Government: అతివకు కోరినంత రుణం

AP Government: అతివకు కోరినంత రుణం

స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించారు. 2025 నుండి 2026 మార్చి వరకు 88 లక్షల మంది సభ్యులకు 61,964 కోట్లు రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు

India Justice Report 2025: మూడేళ్లలో ఏపీ పోలీసుల్లో 33 Per మహిళలు

India Justice Report 2025: మూడేళ్లలో ఏపీ పోలీసుల్లో 33 Per మహిళలు

ఇండియా జస్టిస్‌ నివేదిక-2025 ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం 33% మహిళా పోలీసుల కోటాను పూర్తి చేయలేదు.ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ మాత్రమే మూడేళ్లలో కోటా సాధించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాలకు 24 నుంచి 200 ఏళ్ల వరకు పడుతుందని నివేదికలో తెలిపింది.

Women Empowerment: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

Women Empowerment: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యమన్నారు

Vijayanagaram: యువతిపై కత్తితో దాడి

Vijayanagaram: యువతిపై కత్తితో దాడి

విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు

CM Chandrababu: మహిళా శక్తికి వందనం

CM Chandrababu: మహిళా శక్తికి వందనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.

Women's Day 2025: మహిళలకు స్పెషల్.. ఇవి తింటే.. ఎప్పటికీ ముసలోళ్లు అవ్వరంతే..

Women's Day 2025: మహిళలకు స్పెషల్.. ఇవి తింటే.. ఎప్పటికీ ముసలోళ్లు అవ్వరంతే..

International Womens Day 2025: ఇంట్లో అందరి పనులు ఒంటి చేత్తో చేసే మహిళలు తమ వ్యక్తిగత పనులు పూర్తిచేసుకోవడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. మరీ ముఖ్యంగా జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో. ఈ రెండు విషయాల్లో చేసే నిర్లక్ష్యమే వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరి, మహిళలు ఏ వయసులో అయినా నిత్యయవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి