Home » Women News
ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇద్దరు పిల్లల పరిమితిని తొలగిస్తూ, ఎక్కువ పిల్లలకు కూడా ఈ లీవ్ వర్తించేలా జీవో సవరణ చేసింది,
స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించారు. 2025 నుండి 2026 మార్చి వరకు 88 లక్షల మంది సభ్యులకు 61,964 కోట్లు రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు
ఇండియా జస్టిస్ నివేదిక-2025 ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం 33% మహిళా పోలీసుల కోటాను పూర్తి చేయలేదు.ఆంధ్రప్రదేశ్, బిహార్ మాత్రమే మూడేళ్లలో కోటా సాధించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాలకు 24 నుంచి 200 ఏళ్ల వరకు పడుతుందని నివేదికలో తెలిపింది.
మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యమన్నారు
విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.
International Womens Day 2025: ఇంట్లో అందరి పనులు ఒంటి చేత్తో చేసే మహిళలు తమ వ్యక్తిగత పనులు పూర్తిచేసుకోవడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. మరీ ముఖ్యంగా జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో. ఈ రెండు విషయాల్లో చేసే నిర్లక్ష్యమే వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరి, మహిళలు ఏ వయసులో అయినా నిత్యయవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే..
Niti Aayog Report Women Loans : భారతదేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య ఏటా 22% చొప్పున పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని మహిళలు భారీ మొత్తంలో వ్యక్తిగత రుణాలు తీసుకుని వీటి కోసమే వెచ్చిస్తున్నారని నీతీ ఆయోగ్ వెల్లడించింది.
సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం.