• Home » Trains

Trains

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్‌-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్‌, మంగళూరు సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

Weekly Train: తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలు..

Weekly Train: తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలు..

తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.

Trains: విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు

Trains: విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు

విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని

Lovers in Train Video: వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..

Lovers in Train Video: వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..

రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి..

Secunderabad-Anakapalle: సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

Secunderabad-Anakapalle: సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.

Namo Bharat trains: సినిమా షూటింగుల నుంచి బర్త్ డే పార్టీల వరకు.. నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు..

Namo Bharat trains: సినిమా షూటింగుల నుంచి బర్త్ డే పార్టీల వరకు.. నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు..

నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు.. అంతకు మించి సందడిని అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇరుకైన ప్రదేశాలు, కళ్యాణ మండపాల్లో ఫంక్షన్లు చేసుకుని బోర్ కొడుతోందా? అయితే మీ వేడుకలకు ఇకపై నమో భారత్ రైళ్లు వేదికలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి