Home » Social Media
భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.
నేటికాలంలో వారూ వీరు అని లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేసేందుకూ, చూసేందుకూ విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా ఇది చాలా మందికి ఒక వ్యసనంలా మారిపోయింది. ఎంతలా అంటే, ముఖ్యమైన పనులు పక్కన పెట్టి మరీ రీల్స్ చూడటంలోనే నిమగ్నమవుతున్నారు. రీల్స్ వ్యామోహం నుంచి బయటపడాలనే కోరిక ఉన్నా బయటపడలేక సతమతమవుతుంటే ఈ టిప్స్ ట్రై చేయండి.
గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్గాటించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. విద్యరంగానికి తమ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.
ఫిన్టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా గురించి కొత్త చర్చ మొదలైంది. డెలాయిట్ కన్సల్టెంట్ ఆదర్శ్ సమలోపనన్ సోషల్ మీడియాలో (Deloitte Consultant to Kunal Shah) ఓ ప్రశ్నను లేవనెత్తారు. నష్టాలతో ఉన్న కునాల్ స్టార్టప్లను ఎందుకు విజయవంతంగా పరిగణిస్తారని, అవి ఒక్క ఏడాది కూడా లాభాలను సాధించలేదన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.
Anti National Content: దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉండే వెబ్ సైట్లపై కూడా చర్యలు ఉండనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని అత్యున్నతాధికారులు యాంటీ నేషనల్ పోస్టుల గురించి హోమ్ మినిస్ట్రీకి చెప్పారట.
పాకిస్థాన్ న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లపై భారత్ మరోమారు నిషేధం విధించింది.
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులకు గురువారం బెయిల్ మంజూరు చేసిన...
Viral Video: ఏనుగులు భారీ కాయంతో ఉంటాయి. కొంచెం అటు,ఇటు అయినా మనిషి ప్రాణాలు పోవటమో.. ఎముకలు విరగటమో జరుగుతుంది. కానీ, ఆ ఏనుగు మాత్రం ఆమెకు ఎలాంటి హాని కలగకుండా అద్భుతంగా మసాజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరంగా పోస్టులు పెట్టారు.