Home » Patancheru
సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్లోని లేహ్లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి.
కృత్రిమ మేధ(ఏఐ)తో కలుపు తీసే రోబోట్ను సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం విశ్వవిద్యాలయం బీటెక్ చివరి ఏడాది విద్యార్థి సి.అమూల్య, ఆమె బృంద సభ్యులు అభివృద్ధి చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.
పుట్టింటికి వెళ్లిన తన భార్యను తిరిగి కాపురానికి పంపకుండా పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించినందుకు ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు.
తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వం కింద ప్రతీ సంవత్సరం రూ.5వేలు చెల్లిస్తున్నామన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఓ సర్వీసు రోడ్డును నిర్మించేంుకు అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. ఈమేరకు పటాన్ చెరు దగ్గర్లోని కొల్లూనే వద్ద ఈ సర్వీసు రోడ్డు నిర్మాణం జరిపేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు.
రెండేళ్ల పసిప్రాయంలో బుడిబుడి అడుగులతో ఓ బుడతడు ఏకంగా రికార్డు సృష్టించాడు. పటాన్చెరుకు చెందిన అపురూప, సత్యనారాయణ దంపతుల కుమారుడు రుద్రాన్ష్రెడ్డి..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ టికెట్పై పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే.
Gudem Mahipal Reddy: పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై మరోసారి రెచ్చిపోయి విమర్శలకు దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్కుమార్ తమ్ముడు అరుణ్కుమార్ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్కు బుధవారం ఫిర్యాదు అందింది.