• Home » Patancheru

Patancheru

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లాలోని పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల హత్య జరిగింది. ఈ ఘటన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో చోటుచేసుకుంది. వాచ్‌మన్‌గా ఉన్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.

అమ్మో.. హైవే 65

అమ్మో.. హైవే 65

సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి.

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి

దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి

సంగారెడ్డి జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్‌లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.

Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా..  మహిపాల్‌ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.. మహిపాల్‌ రెడ్డి షాకింగ్ కామెంట్స్

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు..

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.

Cyber Crime: సైబర్‌ నేరగాళ్ల వలలో శాస్త్రవేత్త

Cyber Crime: సైబర్‌ నేరగాళ్ల వలలో శాస్త్రవేత్త

సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ శాస్త్రవేత్తను బెదిరించి, ఏకంగా రూ.12.5 లక్షలు కాజేశారు.

Manufacturing Hub Toshiba: రూ.562 కోట్లు

Manufacturing Hub Toshiba: రూ.562 కోట్లు

తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Compensation Industrial Accident: సిగాచి బాధితులకు న్యాయం చేయాలి

Compensation Industrial Accident: సిగాచి బాధితులకు న్యాయం చేయాలి

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30న జరిగిన పేలుడు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన

తాజా వార్తలు

మరిన్ని చదవండి