• Home » Patancheru

Patancheru

Compensation Industrial Accident: సిగాచి బాధితులకు న్యాయం చేయాలి

Compensation Industrial Accident: సిగాచి బాధితులకు న్యాయం చేయాలి

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30న జరిగిన పేలుడు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన

Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం

Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది.

Patancheru: లిఫ్ట్‌ తెగి పడి 14 మందికి గాయాలు

Patancheru: లిఫ్ట్‌ తెగి పడి 14 మందికి గాయాలు

లిఫ్ట్‌ వైర్‌ తెగి కిందపడటంతో అందులో ఉన్న 14 మంది మహిళలు గాయపడిన సంఘటన పటాన్‌చెరు పరిధి రామచంద్రాపురంలో చోటు చేసుకుంది.

Sigachi Fire Accident: ఆ 11 మంది ఏమయ్యారు..?

Sigachi Fire Accident: ఆ 11 మంది ఏమయ్యారు..?

పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు, సిబ్బంది ఆచూకీ దొరకలేదు.

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ విషయంలో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కూడా పది మంది ఆచూకీ లభించలేదు.

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయాలపాలయ్యారని.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి పరిశ్రమ డైరెక్టర్‌ చిదంబరనాథ్‌ తెలిపారు.

Sigachi Industry: కడసారి చూపూ దక్కని  ఘోరం!

Sigachi Industry: కడసారి చూపూ దక్కని ఘోరం!

సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.

Sigachi Company: పాశమైలారం సిగాచి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు

Sigachi Company: పాశమైలారం సిగాచి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు

పఠాన్‌చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

పటాన్‌‌చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి