Home » Miss World 2025
మహిళల భద్రత చర్యల్లో తెలంగాణ అద్భుతమని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత షుంగ్సిరి అన్నారు. తమ దేశం థాయ్లాండ్లో మహిళా పోలీసులే కనిపించరని ఆమె పేర్కొన్నారు.
మిస్ వరల్డ్ విజేతలకు రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్తో పాటు..
మా విజయం మాకోసం కాదు.. మాదేశంలో అణచివేతకు గురవుతున్న, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మహిళా లోకానికి స్ఫూర్తి నింపడమే మా ఉద్దేశం
పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ వంటి గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిందని, ఇలాంటి ప్రచారమే థాయ్లాండ్లో చేయాల్సి ఉందని మిస్ వరల్డ్-2025 ఓపల్ సుచాత షుంగ్సిరి అన్నారు.
మోడల్ కాకుండా ఉండిఉంటే.. తాను కచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాన్నని, థాయ్లాండ్కు అంబాసిడర్గా సేవలందించడమే తన కర్తవ్యమని మిస్ వరల్డ్-2025 టైటిల్ విజేత ఓపల్ ఉద్ఘాటించారు.
ప్రపంచ సుందరి వేదికపై థాయ్ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ‘ఓపల్ సుచాత షుంగ్సిరి’ని మిస్ వరల్డ్ కిరీటం వరించింది.
థాయ్లాండ్కు చెందిన సుచాత షుంగ్సిరి మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకోగా.. ఆఫ్రికాలోని ఇథియోపియాకు చెందిన హస్సెట్ దెరెజ్ రన్నర్పగా నిలిచారు.
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో భాగంగా నిర్వహించిన ‘ఈవినింగ్ గౌన్’ రౌండ్ అందాల భామలకు పరీక్ష పెట్టింది. వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను పరిచయం చేస్తూ సాగిన ఈ రౌండ్లో పోటీదారులు భారీ డిజైనర్ గౌన్లు ధరించిర్యాంప్ వాక్ చేశారు.
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా తన నియామకం పట్ల మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సుధా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
మిస్ వరల్డ్ పోటీల ముగింపు కార్యక్రమం అదుర్స్ అనిపించింది. దాదాపు నెల రోజులుగా వివిధ రకాల పోటీలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందాలభామల పర్యటనలతో అలరించిన 72వ ప్రపంచ సుందరి పోటీల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.