Home » Indira Gandhi
ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. అత్యధిక కాలంపాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ..
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు.
పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.
ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
భారత ఉక్కు మహిళ.. అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధ సమయంలో దేశ సైనికాధికారులతో ఉన్న పాత ఫొటోను సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్కు నోటీసులు జారీ చేయాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ను నేరుగా పరిగణనలోకి తీసుకోవడం అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చర్యలకు భయపడిన పాకిస్థాన్, సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ నిఘాను పెంచుతూ, భారత్పై ఫ్లాగ్ ఆపరేషన్ ఆరోపణలు చేస్తోంది
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.