• Home » Floor Assistants

Floor Assistants

Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు

Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు

ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.

వరద బాధితులకు అండగా నిలుద్దాం

వరద బాధితులకు అండగా నిలుద్దాం

విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.

CM Chandrababu: కష్టాల్లో ఉన్నది మన కుటుంబమే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: కష్టాల్లో ఉన్నది మన కుటుంబమే: సీఎం చంద్రబాబు

వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

flood disaster : మృత్యు విలయం

flood disaster : మృత్యు విలయం

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ కేరళ.. ప్రకృతి ప్రకోపానికి గురైంది..! పశ్చిమ కనుమల నడుమ.. తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడింది..! తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు.. బురదతో కూడిన వరద.. విరిగిపడ్డ కొండ చరియలు.. వెరసి సోమవారం అర్ధరాత్రి

Telangana : వరి చేలను ముంచెత్తిన వరద

Telangana : వరి చేలను ముంచెత్తిన వరద

భారీ వర్షాలకు ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా,

తాజా వార్తలు

మరిన్ని చదవండి