Home » Doctor
నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి.
కంటి శుక్లాల సమస్య ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసు వ్యక్తుల్లో కనిపించేంది. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే దీని బారిన పడుతున్నారు. ఇటీవల ఎర్లీ ఆన్సెట్ క్యాటరాక్ట్ (చిన్న వయసులోనే వచ్చే శుక్లాలు) కేసులు ఎక్కువగా పెరిగాయి.
ఏటా కిడ్నీ సమస్యలతో బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షకుపైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కిడ్నీవ్యాధి.. ఇది సైలెంట్ కిల్లర్గా మారింది. లక్షణాలు కనిపించకుండానే యువతను పూర్తిగా కమ్మేస్తోంది.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవెరబోతోంది. కిడ్నీ వ్యాధులతో పోరాడుతున్న బాధితులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే..
పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్సెట్ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్సెట్, బీఎడ్, బీటెక్, ఐసెట్ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.
యాబై ఏళ్లు దాటిన వారిలో కూర్చునే జీవనశైలి, స్థూలకాయం, కదలికలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల మోకాలు, తుంటి వంటి ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీశ్బాబు తెలిపారు.
‘జిహ్వకో రుచి’ అన్నట్లుగా మన చుట్టూ అనేక రకాల పండ్లు. ఒక్కోటీ ఒక్కో తీరు. దేని ప్రాముఖ్యత దానిదే. సాధారణంగా ఏ పండునైనా కట్ చేస్తే పొడవు, లేదా గుండ్రని ముక్కలుగా మారుతుంది.