• Home » Doctor

Doctor

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..

Osmania Hospital: కాసుల కోసం కేస్‌ షీట్లనే మార్చేస్తున్నారుగా..

Osmania Hospital: కాసుల కోసం కేస్‌ షీట్లనే మార్చేస్తున్నారుగా..

ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్‌ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Health: వ్యాధులు సంక్రమించే కాలం.. జర జాగ్రత్త

Health: వ్యాధులు సంక్రమించే కాలం.. జర జాగ్రత్త

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆయా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తాగునీరు కలుషితం కావడం, తడి వాతావరణంతో వివిధ అంటురోగాలు వస్తుంటాచి. ఈ సీజన్‏లో వచ్చే వ్యాధులు, అవి ఎలా వస్తాయి, వాటి వివరాలు ఓసారి పరిశీలిస్తే...

Siddipet: చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

Siddipet: చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్‌ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

వెబ్‌సైట్‌లో పేరు లేకుంటే డాక్టర్‌ కాలేరు

వెబ్‌సైట్‌లో పేరు లేకుంటే డాక్టర్‌ కాలేరు

ఎంబీబీఎస్‌ 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందిన విద్యార్థులు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని ఎన్‌ఎంసీ కోరింది.

COVID Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కొవిడ్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

COVID Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కొవిడ్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

COVID-19 Vaccine Effectiveness: కరోనా కేసులు ఇటీవల భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొవిడ్ మళ్లీ వచ్చే ప్రమాదముందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.

జీవితాంతం అవస్థే.. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అకస్మాత్తుగా అటాక్‌

జీవితాంతం అవస్థే.. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అకస్మాత్తుగా అటాక్‌

ఆకస్మాత్తుగా మాట పడిపోతుంది. లేకుంటే తడబాటు ఎదుర్కొంటారు. చూపు కూడా మందగిస్త్తుంది. కాళ్లు చేతులు తిమ్మిరిగా అనిపిస్తుంటే ఇది మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వ్యాధి లక్షణాలు కావొచ్చు. ఈ జబ్బు వచ్చేంత వరకు గుర్తించలేరు. ఒకసారి వస్తే జీవితాంతం అవస్థ పడాల్సిందే. సాధారణంగా అనేక రకాల లక్షణాలతో ఈ వ్యాధి ఉంటుంది. వరల్డ్‌ మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ డే సందర్భంగా ‘మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ మేరకు ప్రత్యేక కథనం..

Sri sathya Sai Medical Trust: పసి హృదయాలకు సంజీవని

Sri sathya Sai Medical Trust: పసి హృదయాలకు సంజీవని

ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.

Female Doctor Harassment: పెళ్లి అంటూ మోసం.. మహిళా వైద్యురాలిపై దారుణం

Female Doctor Harassment: పెళ్లి అంటూ మోసం.. మహిళా వైద్యురాలిపై దారుణం

Female Doctor Harassment: బంజారాహిల్స్‌లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ డాక్టర్.

Doctor: విధుల నుంచి ప్రభుత్వ వైద్యుడి తొలగింపు.. రూ.40 లక్షల జరిమానా.. విషయం ఏంటంటే..

Doctor: విధుల నుంచి ప్రభుత్వ వైద్యుడి తొలగింపు.. రూ.40 లక్షల జరిమానా.. విషయం ఏంటంటే..

ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన మహిళకు సరైన వైద్యం అందించకపోగా ఆమె మృతికి కారణమయ్యాడని, ఆమె కుటుంబ సభ్యులకు రూ. 40 లక్షలు పరిహారంగా అందజేయాలని మానవ హక్కుల కమిషన్‌ తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి