Home » Crime
ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
హరియాణాలో విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
చిట్టమూరు మండలం కుమ్మరిపాళెం రెవెన్యూ పరిధిలోని కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాల్లో దాదాపు రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ రూ.వంద కోట్లపైనే ఉండడంతో కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలను కబ్జా చేసేశారు. మరో 500 ఎకరాల ఆక్రమణకు ప్రయత్నాలు జోరందుకున్నాయి.
ఢిల్లీ చందన్ పార్క్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతు కోసి ముంచన్ కెవాత్ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఉద్యోగి ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తమ అపార్ట్మెంట్లో భార్యను గొంతునులిపి హత్య చేశారనే కారణంగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఏపీ మద్యం కుంభకోణంలో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు పంపే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.
పంజాబ్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ మృతిచెందారు.
ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.