Home » AP High Court
AP Mega DSC: మెగా డీఎస్సీ కొనసాగింపుపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీం విముఖత చూపించింది.
అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్కు సంబంధించి సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
తిరువూరు నగరపంచాయతీ ఎన్నిక సందర్భంగా కిడ్నాప్, తదితర సెక్షన్ల కింద నమోదైన నాలుగు కేసుల్లో దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని వైసీపీనేత దేవినేని అవినాశ్ను హైకోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా, కాకణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ ఇనుప ఖనిజ గనుల తవ్వకం, భూ కుంభకోణం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఒత్తిడితో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని, తన ఆరోగ్యం క్షీణిస్తోందని వంశీ పిటిషన్లో పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హైకోర్టులో ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేశారు. హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొంటూ, వారి పేర్లు తప్పుగా చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు.
Tuni Case AP Govt: తుని కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ కేసును తిరగదోడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
హైకోర్టు డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది, పరీక్షలు జూన్ 6న యథాతథంగా నిర్వహించాలని తీర్పు వెలడించింది.సీబీఎస్ఈ అభ్యర్థుల అర్హతలపై పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
AP High Court: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని హైకోర్టు పేర్కొంటూ జూన్ 6వ తేదీ వరకు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది.
ఏపీపీఎస్సీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో ఉండగానే ఏసీపీని ప్రశ్నించడం వివాదంగా మారింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కఠిన షరతులు విధించనున్నట్లు ప్రకటించింది.