తాడేపల్లిగూడెంలో నిర్మాణ ంలో ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తిచేసి వచ్చే నెల 15 లోగా అప్పగించాలని ఎల్అండ్టీ అధికారులను టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యలను తెలిపి తక్షణ పరిష్కారం పొందడా నికి ప్రజా దర్బార్ మంచి వేదికని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
టీడీపీలో సంస్థాగత టెన్షన్ ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన కమిటీల కసరత్తు సుదీర్ఘ కాలం తర్వాత ఎట్ట కేలకు అధిష్ఠానం ముగింపు ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమైంది. ప్రధానంగా కూటమి పార్టీలతో పాటే టీడీపీ బలో పేతం దిశగా జిల్లా కమిటీల ప్రకటనకు తుది కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న లేదా 18న జిల్లా కమిటీల ప్రకటన ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.
పెరుగుతున్న నిత్యా వసరాల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య డిమాండ్ చేశారు.
ఏలూరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏలూరు ఫస్ట్ అప్పిలేట్ అధికారి ఎస్వీ రామన్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఎన్వీ రమణమూర్తి వారి నేతృత్వంలో సమాచార హక్కు చట్టంపై శుక్రవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
తమ సమస్య లు పరిష్కరించాలంటూ అంగన్ వాడీలు కలెక్టరేట్ వద్ద శుక్రవా రం భారీ ధర్నా నిర్వహించారు.
ముదినేపల్లి మం డలం గురజలో ఏళ్ల తరబడి నివసిస్తున్న ఎస్టీ వర్గానికి చెందిన కొండదొర సామాజిక వర్గీయులు కుల ధ్రువీకరణ పత్రాలను పొందలేని పరిస్థితి నెలకొంది.
ఖాళీ స్థలాలు కనపడితే అక్రమార్కులు కబ్జాలకు తెగబడుతున్నారు. అది మున్సిపల్ స్థలమైన, ఇరిగేషన్ స్థలమైనా జెండా పాతేస్తు న్నారు. ఏలూరు కలెక్టరేట్కు కూతవేటు దూ రంలోని జన్మభూమి పార్కును ఆనుకుని కొం దరు పచ్చని పరదా నడుమ ఆక్రమణలకు ఉపక్రమిస్తున్నారు.
నూజివీడు నియోజకవర్గం ఏడాది కాలంగా జూదాలకు నిలయంగా మారింది. తెలుగుదేశం–వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేకాట, కోడి పందేలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్ అండ్ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్ప నకు నిధులు వరదలా వస్తున్నాయి.