రాష్ట్రంలో మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేలా ప్రభుత్వం మైనర్ మినరల్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా జిల్లాలో గనులు లీజులను ఆన్లైన్ పద్ధతిలో జారీకి ఏర్పాట్లు జరుగు తున్నాయి.
నదులు పొంగి నీరు సముద్రం పాలవుతున్నా శివారు గ్రామాలకు సాగునీరు సరఫరా చేయడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని రైతులు మండిపడ్డారు.
దాంపత్య జీవితం లో సంతానం కీలకం. పూర్వకాలంలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వడం ఉమ్మడి కుటుంబాల్లో సాధారణం కాగా, ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల్లో యువజంటలు ఆధునిక పోకళ్లతో ఏళ్ల తరబడి వాయిదా వేయడం పరిపాటైంది.
నరసాపురం– నిడదవోలు పంట కాల్వ బక్కచిక్కుతుంది, దాదాపు తొమ్మిదేళ్లుగా పూడిక పనులు చేపట్టలేదు.
మండలంలో ధాన్యాగారంగా పేరొందిన రామన్నపాలెం పేరు చెబితే పచ్చని వ్యవసాయ భూములు, చేలగట్లపై కొబ్బరి ఫలసాయంతో ఉండే అడవిపర్ర గుర్తు వస్తుంది.
పోలవరం ఎస్టీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడి యాలో హోరెత్తిస్తున్నారు.
ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివితే ఇటు ఉద్యోగాలు రాక చిన్న వ్యాపారాలు చేయలేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్లకు సంబంధించి శనివారం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడంతో వారి ఇంట ఆనందం నెలకొంది.
ఏజె న్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు నాణ్యమైన మిర్చి పంటకు ప్రసిద్ధి.
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ తొలిరోజైన శుక్రవారం 92 శాతం పూర్తి చేశారు.