Home » West Bengal
Sharmistha Panoli Wajahat Khan: న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలిపై కేసు దాఖలు చేసిన వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. కోల్కతాకు చెందిన వజాహత్ ఓ మతానికి చెందిన దేవతలు, ఆచారాలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
పూణేకు చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలి మే 14న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక మతాన్ని కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ వీడియోను ఆమె తొలగించడంతోపాటు క్షమాపణలు కూడా తెలియజేశారు.
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు.
West Bengal News: తలను ఓ చేత్తో, మరో చేత్తో కత్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు బయలు దేరాడు ఓ వ్యక్తి. అది కూడా రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తలను పట్టుకుని నడవటం చూసి జనం షాక్తోపాటు షేక్ అయ్యారు.
'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సర్కార్ హింస, అవినీతితో నిండిపోయిందని.. తృణమూల్ చెర నుంచి బెంగాల్ను విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
గుజరాత్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
తానో ఐపీఎస్ అని చెప్పుకుని యువతిని మెసగించి పెళ్లాడాడో వ్యక్తి. భార్యకు నిజం తెలిసేసరికి ఆమెను టార్చర్ పెట్టడం ప్రారంభించాడు. భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక యువతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చేయని దొంగతనాన్ని తనపై మోపారన్న మనస్థాపంలో 13ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘అమ్మా నేను దొంగతనం చేయలేదమ్మా’ అని బాధపడ్డాడు.
చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేశావంటూ షాపు యజమాని నలుగురిలో నిలబెట్టి కొట్టడంతో ఓ బాలుడు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్లో ఈ ఘటన వెలుగు చూసింది.