Home » Vijayawada
Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
Thalliki Vandanam Scheme: సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. గురువారం తల్లుల ఖాతాల్లో నగదు జమ..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎ్సఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. విజయవాడ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజులు బెయిల్...
భారత్ గౌరవ్ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
Kishan Reddy: మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు.
PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పీఎస్సార్కు చికిత్స కొనసాగుతోంది.
Krishnamraju: సాక్షి జర్నలిస్టు కృష్ణంరాజు మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ ఓ వీడియో విడుదల చేశాడు. గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించాడు.
Shining Stars Awards: పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు.
Women Protest: విజయవాడలోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం ముట్టడికి కూటమి మహిళా నేతలు, రాజధాని మహిళలు యత్నించారు.
Rayapati Sailaja: జర్నలిస్టు ముసుగులో మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోరు పారేసుకుంటారా.. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని ఆమె ప్రశ్నించారు.