• Home » Telangana Govt

Telangana Govt

NHRC Notice: తెలంగాణ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

NHRC Notice: తెలంగాణ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

NHRC Notice: తెలంగాణ ప్రభుత్వం, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్‌లో యువకుడి మృతికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

Committee Report: ఉద్యోగుల సమస్యలపై ఉపసంఘానికి నివేదిక

Committee Report: ఉద్యోగుల సమస్యలపై ఉపసంఘానికి నివేదిక

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది.

Telangana HSRP: హై సెక్యూరిటీ ప్లేట్లపై తెలంగాణ యూ టర్న్ తీసుకుందా?

Telangana HSRP: హై సెక్యూరిటీ ప్లేట్లపై తెలంగాణ యూ టర్న్ తీసుకుందా?

Telangana HSRP: తెలంగాణలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమలు చేయాల్సిందే అంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ వరకు తుది గడువు విధించి.. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.

Seethakka Speech: వాస్తవాల ప్రాతిపదికన పథకాలు తీసుకొస్తాం: మంత్రి సీతక్క

Seethakka Speech: వాస్తవాల ప్రాతిపదికన పథకాలు తీసుకొస్తాం: మంత్రి సీతక్క

Seethakka Speech: తెలంగాణలో విద్య, వైద్యం, పౌష్టికాహారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టల్లలో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన భోజన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

Gaddar Awards: గద్దర్ అవార్డులపై బాలయ్య, విజయ్ ఏమన్నారంటే

Gaddar Awards: గద్దర్ అవార్డులపై బాలయ్య, విజయ్ ఏమన్నారంటే

Gaddar Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డులపై ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ స్పందించారు. తమకు వచ్చిన అవార్డులపై వారు ఆనందం వ్యక్తం చేశారు.

Miss England: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: కేటీఆర్

Miss England: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: కేటీఆర్

మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన, యావత్ తెలంగాణ సమాజం తరుపున క్షమాపణలు చెప్పారు.

CM Revanth Reddy: నాడు బేడీలు.. నేడు వెలుగులు

CM Revanth Reddy: నాడు బేడీలు.. నేడు వెలుగులు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు బేడీలు వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు అదే పోడు రైతులకు తాము భూములు పంచడమే కాకుండా..

2024-25 Budget: ప్రభుత్వ వ్యయం 2.12 లక్షల కోట్లు

2024-25 Budget: ప్రభుత్వ వ్యయం 2.12 లక్షల కోట్లు

రాబడుల్లో ఆశించిన పురోగతి లేకపోయినా, కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు పూర్తి స్థాయిలో రాకపోయినా, పన్నేతర రాబడి లక్ష్యాన్ని చేరుకోకపోయినా..

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్‌తో సహా అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

ధరణి పోర్టల్‌లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సిద్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి