Home » Telangana Formation Day
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అన్నివర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విభాగాలు పని చేస్తున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ‘జయహో తెలంగాణ తల్లి’ అంటూ సాగే ఓ కొత్త గీతాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పచ్చని చీర కట్టుకుని.. వరి కంకులు చేతబట్టుకుని.. చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకుని..
హైకోర్టులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అభివృద్ధికి కేంద్ర బిందువుగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్’ వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా జపాన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. కితాక్యుషూ సిటీని చూసి ముఖ్యమంత్రి మంత్రముగ్ధులు అయ్యారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.