• Home » Telangana BJP

Telangana BJP

Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం

Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం

Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

 Telangana BJP: బీజేపీ నేతలు అలా చేయొద్దు.. హై కమాండ్  వార్నింగ్

Telangana BJP: బీజేపీ నేతలు అలా చేయొద్దు.. హై కమాండ్ వార్నింగ్

సోషల్ మీడియాలో పార్టీ నేతలపైన వ్యక్తిగతంగా కొంతమంది మాట్లాడిస్తున్నారని.. అలా చేయొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హెచ్చరించారు. యూట్యూబ్ ఛానల్స్ వెనుక ఎవరున్నారనేది విచారణ చేస్తున్నామని.. వాటి వెనుక బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నట్లు తేలితే వ్యవహారం సీరియస్‌గా ఉంటుందని అభయ్ పాటిల్ వార్నింగ్ ఇచ్చారు.

Jagga Reddy: రాహుల్ గాంధీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం.. ఎంపీ రఘునందన్ రావు‌కి జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

Jagga Reddy: రాహుల్ గాంధీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం.. ఎంపీ రఘునందన్ రావు‌కి జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్‌కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Kishan Reddy: కేసీఆర్ ఆ ఆధారాలు బయటపెట్టు.. కిషన్‌రెడ్డి  మాస్ సవాల్

Kishan Reddy: కేసీఆర్ ఆ ఆధారాలు బయటపెట్టు.. కిషన్‌రెడ్డి మాస్ సవాల్

బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో. కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని కిషన్‌రెడ్డి అన్నారు.

MP Etala Rajender: కవిత ఎపిసోడ్‌‌పై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

MP Etala Rajender: కవిత ఎపిసోడ్‌‌పై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్.

Kishan Reddy: మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారు

Kishan Reddy: మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారు

Kishan Reddy: ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో మమేకవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

NVSS Prabhakar:  ఆ విషయంలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య  డీల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

NVSS Prabhakar: ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

NVSS Prabhakar: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దళారులకు ధాన్యం వదిలిపెట్టడంతో ఇష్టారాజ్యంగా మారిందని విమర్శించారు.

MP Nagesh: ఆ నిధులు ఏమయ్యాయి.. రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం

MP Nagesh: ఆ నిధులు ఏమయ్యాయి.. రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం

BJP Adilabad MP Nagesh: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం గత అక్టోబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై  మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

MP Raghunandan Rao: హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్

MP Raghunandan Rao: హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్

MP Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి