• Home » Srikakulam

Srikakulam

Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్

Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్

Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్‌ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.

Appalaraju Police Abuse: రెచ్చిపోయిన వైసీపీ మాజీ మంత్రి.. పోలీస్‌ స్టేషన్‌లో బీభత్సం

Appalaraju Police Abuse: రెచ్చిపోయిన వైసీపీ మాజీ మంత్రి.. పోలీస్‌ స్టేషన్‌లో బీభత్సం

Appalaraju Police Abuse: పోలీసులతో మాజీ మంత్రి సిదిరి అప్పలారాజు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద మాజీ మంత్రి వీరంగం సృష్టించారు.

నంబాల కేశవరావు మృతిపై గ్రామస్తుల స్పందన

నంబాల కేశవరావు మృతిపై గ్రామస్తుల స్పందన

Nambala Keshav Rao Death: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేశవరావు మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP Heavy Rains: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ వాసులకు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.

AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే...

AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే...

Granite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు

Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు

ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్‌, వరంగల్‌, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

Chandrababu Naidu: మీకోసం నేనున్నా

Chandrababu Naidu: మీకోసం నేనున్నా

శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మత్స్యకారులకు రూ.259 కోట్లు జమ చేశారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రకటించారు

CM Chandrababu: 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా

CM Chandrababu: 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా

CM చంద్రబాబు మత్స్యకారులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం, హార్బర్, ఐస్ ఫ్యాక్టరీ వంటి అవకాశాలను ఏర్పాటుచేసి వారి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

CM Chandrababu: మీ సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా వచ్చా..

CM Chandrababu: మీ సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా వచ్చా..

Matsyakara Sevalo Scheme: గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని.. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రుణాలు ఏం చేశారో కూడా లెక్కలు లేవని సీఎం చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే జాలర్ల దశదిశ మారిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి