Home » Social media Influencers
పలువురు అమాయకులను ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులకు గురువారం బెయిల్ మంజూరు చేసిన...
Madam N. ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. భారత్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్.
'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. వ్యూస్, లైకుల కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ జనాల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్, రీల్స్ చేసే వారికి షాక్ తగలనుంది.
రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక, భౌతికదాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలని భావిస్తోంది.
10 కోట్లు! ప్రధాని మోదీని ‘ఎక్స్’లో ఫాలో అవుతున్నవారి సంఖ్య ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(13 కోట్లు) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మరో నేతగా, ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్డమ్ వచ్చినట్లే- సోషల్ మీడియాలో స్టార్స్కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.
ఐస్క్రీమ్తో జుట్టుకు రంగు వేయాలన్న ఓ మహిళ ప్రయత్నం ఊహించని విధంగా బెడిసికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.