Home » Shubman Gill
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్లోని ముల్లాన్పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. తమ ఓటమిపై స్పందించాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్లకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాడు.
బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ అందుకున్నాడు. అయితే గిల్కు సంబంధించి ఓ విషయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మని నియమించాలంటూ బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజ్ఞప్తి చేశాడు. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ వరుస ఓటములు ఎదుర్కుంటోందని, వన్డే ప్రపంచకప్ కోసం సారథిని మార్చాలని కోరాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో పెద్దగా రాణించలేదు. అయితే.. మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్పై ఎదురైన ప్రశ్నకు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. న్యూజిలాండ్తో సిరీస్లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పాడు.
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కివీస్తో తొలి వన్డేలో వాషీ గాయపడిన సంగతి తెలిసిందే.
రాజ్కోట్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్.. జట్టు ఓటమిపై స్పందించాడు.
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్పై అభిమానులకున్న అంచనాల గురించి మాట్లాడాడు.