Home » School life
బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...
రాష్ట్రంలోని 9,953 ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కటికీ ఫైవ్ స్టార్ రేటింగ్ లభించలేదు. అత్యంత నాసిరక వసతులతో ఉన్న పాఠశాలలే అధికంగా ఉండగా, ఫీజుల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఎస్సార్ నగర్లోని భాష్యం పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించారు. 593 మార్కులతో బి.సూర్యరిషి టాపర్గా నిలవగా, 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 103.
విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది
మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు కేజీబీవీ పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాణ్యతలేని భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
Best School For Kids: పిల్లలను స్కూల్కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.
వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్ మేనేజ్మెంట్లు టాలెంట్ టెస్ట్లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు.
పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.