• Home » Rayalaseema

Rayalaseema

Monsoon Enters: రాయలసీమలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Monsoon Enters: రాయలసీమలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Monsoon Enters: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సోమవారం రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 Summer Heat : మండిన రాయలసీమ

Summer Heat : మండిన రాయలసీమ

రాయలసీమలో శనివారం తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.

Temperature: మండిన రాయలసీమ

Temperature: మండిన రాయలసీమ

రాష్ట్రంపైకి వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.

Bengaluru: ‘రాయలసీమ పొలికేక’కు తరలిరండి

Bengaluru: ‘రాయలసీమ పొలికేక’కు తరలిరండి

ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు.

రాయలసీమ ద్రోహి జగన్‌: మంత్రి సవిత

రాయలసీమ ద్రోహి జగన్‌: మంత్రి సవిత

ఒక్క చాన్స్‌ పేరుతో ఐదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన జగన్‌ రాయలసీమకు చేసిందేమీ లేదని, చివరకు ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేయాలని శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. ప్రాంతాలకు అతీతంగా శాసనసభ్యులు కర్నూలులో బెంచ్‌ ఏర్పాటును హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు.

Funds  : సీమ అభివృద్ధికీ నిధులు సాధించాలి

Funds : సీమ అభివృద్ధికీ నిధులు సాధించాలి

కూటమి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసమే కాకుండా రాయలసీమ అభివృద్ధికి కూడా కేంద్రంతో పోరాడి నిధులు సాఽధించి సీమకు బాసటగా నిలబడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్య క్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి డిమాండ్‌ చేశా రు.

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...

AP Election 2024:ఆ ప్రాంతాలు సమస్యాత్మకం.. బలగాలు పెంచాలి:  సాధినేని యామిని

AP Election 2024:ఆ ప్రాంతాలు సమస్యాత్మకం.. బలగాలు పెంచాలి: సాధినేని యామిని

రాయలసీమలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో బలగాలని పెంచాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadineni Yamini) కోరారు. ఆదివారం కూటమి పక్షం బీజేపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను యామిని, కూటమి పక్షం బీజేపీ నేతలు కలిశారు.

Kurnool: వందశాతం అధికారం చంద్రబాబుదే.. స్పష్టం చేసి టీజీ వెంకటేశ్

Kurnool: వందశాతం అధికారం చంద్రబాబుదే.. స్పష్టం చేసి టీజీ వెంకటేశ్

అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి