Home » Rayalaseema
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.
ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.
Lokesh Helps Family: రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలను ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు మంత్రి. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
రాయలసీమ కల.. ఎన్టీఆర్ సంకల్పం హంద్రీ నీవా కృష్ణా జలాలు కరువుసీమకు మళ్లించాలని ఆయన రూపక్పలన చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం.
రాయలసీమ జిల్లాల్లోని కరువు సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పారు..
వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది
Monsoon Enters: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సోమవారం రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాయలసీమలో శనివారం తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.
రాష్ట్రంపైకి వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.
ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు.