• Home » PV Narasimha Rao

PV Narasimha Rao

Chandrababu: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

Chandrababu: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ' అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులు, ఇంకా..

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వృద్ధిలో పీవీ పాత్ర కీలకం

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వృద్ధిలో పీవీ పాత్ర కీలకం

మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.

PV Narasimha Rao Jayanti: ఆర్థిక సంస్కరణల పితామహుడికి సీఎం రేవంత్ నివాళి

PV Narasimha Rao Jayanti: ఆర్థిక సంస్కరణల పితామహుడికి సీఎం రేవంత్ నివాళి

PV Narasimha Rao Jayanti: మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు సీఎం.

PV Jayanti: మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్

PV Jayanti: మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్

PV Jayanti: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు అని అన్నారు.

PV Narasimha Rao: పీవీ విజ్ఞాన వేదిక పూర్తయ్యేదెన్నడు?

PV Narasimha Rao: పీవీ విజ్ఞాన వేదిక పూర్తయ్యేదెన్నడు?

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక నిర్మాణం పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.

CM Revanth Reddy: పీవీ నరసింహారావు  దేశ  ప్ర‌గ‌తిని పరుగులు పెట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: పీవీ నరసింహారావు దేశ ప్ర‌గ‌తిని పరుగులు పెట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి

పీవీ నరసింహారావు స్పూర్తితోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.

P V Narasimha Rao: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీ విగ్రహం?

P V Narasimha Rao: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీ విగ్రహం?

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది.

PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు

PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు

PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్‌లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో తగు ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పలు సూచనలు చేసింది.

PV Manohar Rao: పీవీని కాంగ్రెస్‌ అవమానించింది

PV Manohar Rao: పీవీని కాంగ్రెస్‌ అవమానించింది

కాంగ్రెస్‌కు ఎంతో చేసిన పీవీ నర్సింహారావు మరణాంతరం ఆ పార్టీ అవమానించిందని పీవీ సోదరుడు పీవీ మనోహర్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Manmohan Singh: తామరాకుపై నీటిబొట్టు..!

Manmohan Singh: తామరాకుపై నీటిబొట్టు..!

అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేశారు! నాటి ప్రధాని పీవీ నరసింహారావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు!

తాజా వార్తలు

మరిన్ని చదవండి