• Home » Pressmeet

Pressmeet

YS Sharmila: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం..

YS Sharmila: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం..

YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.

JC Prabhakar Reddy: నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

JC Prabhakar Reddy: నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..

Pawan Kalyan: ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..

Pawan Kalyan: ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..

Pawan Kalyan: రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడదామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి సంవిధాన్ హత్య దివస్‌ను పాటిస్తామని అన్నారు.

Somireddy: వైసీపీ పేరు తీసేసి రప్పా రప్పా  అని పెట్టుకోవాలి..

Somireddy: వైసీపీ పేరు తీసేసి రప్పా రప్పా అని పెట్టుకోవాలి..

Somireddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా, టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని, ఇచ్చిన అనుమతికి మించి 9 గంటలు ర్యాలీ చేశారని దుయ్యబట్టారు.

MP Kesineni Chinni: ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..

MP Kesineni Chinni: ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..

MP Kesineni Chinni: నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్‌లో వందలాది సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.

Harish Rao: బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..

Harish Rao: బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..

Harish Rao: కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని.. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.

Konakalla: కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం సిగ్గుచేటు..

Konakalla: కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం సిగ్గుచేటు..

Konakalla fire on Jagan: గత ఐదేళ్లు అబద్దాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పారని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అయినా ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.

Minister Gottipati: సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళితే బతికేవాడు..

Minister Gottipati: సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళితే బతికేవాడు..

Minister Gottipati: పబ్లిసిటీ స్టంట్‌ కోసం ప్రజల ప్రాణాలను జగన్‌ గాల్లో కలుపుతున్నారని పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్‌ కాన్వాయ్ కిందపడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మరణించాడని, కారు ఢీ కొన్న వెంటనే గాయపడిన అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవాడని మంత్రి అన్నారు.

Purandeswari: 2047 నాటికి  వికసిత్ భారత్ సాధించేలా మోదీ లక్ష్యం..

Purandeswari: 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేలా మోదీ లక్ష్యం..

BJP: ప్రధాని మోదీ యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

MLC Kavitha: తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

MLC Kavitha: తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

MLC Kavitha: ఆ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని.. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ సీఎంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని, ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి