• Home » Politicians

Politicians

Communist Leader Kerala: కమ్యూనిస్టు దిగ్గజం వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత

Communist Leader Kerala: కమ్యూనిస్టు దిగ్గజం వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత

కేరళ మాజీ సీఎం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరైన వెలిక్కాకతు శంకరన్‌..

Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402

Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402

తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు

 AP Minister Corruption: మంత్రిగారి బేరం

AP Minister Corruption: మంత్రిగారి బేరం

ఎలాగూ పని అయిపోయింది. ఇప్పుడు గుట్టు బయటపడితే ఏమైందిలే!! వచ్చే కమీషన్‌ అయితే తీసేసుకుందాం అనే రీతిన కంప్యూటర్ల కొను గోల్‌మాల్‌ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది.

Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు సోదరుల కుమారులు ఉద్ధవ్‌, రాజ్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు.

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

ట్రినిడాడ్‌, టుబాగో దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల్లో ఆరో తరం వారికి కూడా ప్రవాస భారతీయ పౌరసత్వ ఓసీఐ కార్డులు ఇవ్వనున్నట్లు ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు

PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు

పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు...

 Minister Atchannaidu: జగన్‌ ఓ చీడపురుగు

Minister Atchannaidu: జగన్‌ ఓ చీడపురుగు

జగన్‌ ఓ చీడపురుగు. ఆ చీడపురుగును రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.....

TDP Srinivasa Reddy : వైసీపీ వ్యవసాయాన్ని ముంచింది

TDP Srinivasa Reddy : వైసీపీ వ్యవసాయాన్ని ముంచింది

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్‌ నట్టేట ముంచితే ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆదుకుంటోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి