Home » NASA
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలవనుంది.
ఇస్రో-నాసా సంయుక్తంగా చేపడుతున్న నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లి పరిశోధనలు చేస్తున్న పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి 25వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సౌర కుటుంబం అంచులనూ దాటి ముందుకెళ్తున్న వోయేజర్-1 వ్యోమనౌక దాకా అద్భుత పరిశోధనలకు నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) పెట్టింది పేరు.
నాసా ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో ఎన్ఎ్సఎ్స - ఐఎ్సడీసీ కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య స్కూల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
యాక్సియమ్-4 మిషన్ విజయవంతమైంది శుభాంశూ శుక్లా ప్రయాణిస్తున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో సురక్షితంగా దిగింది. ఇలా ఎందుకూ? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనక పలు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ స్టెప్ అయిన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి ప్రవేశించారు. అంతరిక్ష నౌక, ఇంకా ISS మధ్య ప్రస్తుతం డీప్రెషరైజేషన్ ప్రక్రియ జరుగుతోంది.
అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని..
యాక్సియమ్-4 మిషన్ ముగింపునకు వచ్చేసింది. భారత వ్యోమగామి శుభాంశూ శుక్లాతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు రేపు తిరుగు ప్రయాణం కట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నం మూడు గంటలకు వారు భూమ్మీదకు చేరుకుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా ఐఎస్ఎస్నికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..
నాసాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలతో 2,145 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.