Home » Nara Lokesh
తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
జగన్ చానల్లో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) సుమోటోగా విచారణకు తీసుకుంది.
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి.
ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం’’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు.. సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా అని వైసీపీ నాయకులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ‘ఎక్స్’లో ఆయన స్పందించారు.
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
Minister Nara Lokesh: అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య తనను షాక్కు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మంత్రి లోకేశ్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తనకు పునర్జన్మ ఇచ్చారని గల్ఫ్ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలోని..
రాజధాని ప్రాంత మహిళలను కించపరుస్తూ జగన్ చానల్లో పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ద్వేషంతో మహిళలను అవమానించడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.