Home » Nara Lokesh
నకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రులకు మాటల యుద్ధం మొదలయ్యింది. బనకచర్ల ప్రాజెక్టును సమర్ధించుకుంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నిత్యం అధికారిక సమావేశాలు, పర్యటనలు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బిజిగా ఉంటారు. కానీ, ఈ ఒక్క రోజు దేవాన్ష్ కోసం సెలవు తీసుకున్నా.. ఇవెంతో ప్రత్యేక క్షణాలు అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టిన జగన్ రాష్ట్ర మహిళలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా కూటమి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే
ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
భారత రత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ గడ్డపై అడుగుపెట్టగానే అక్కడి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు.
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి.
మూడేళ్ల క్రితం విశాఖలోని నోవోటల్లో నన్ను నిర్బంధిస్తే నా కోసం విశాఖ మొత్తం హోటల్ దగ్గరకు వచ్చింది.. నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలియదన్న పవన్ కళ్యాణ్.. నిలబడే శక్తి నాకు సినిమా ఇచ్చిందన్నారు.
విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని..